Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Trump) చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.
టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టు వీడటం లేదు. ప్రపంచ దేశాలపై తాను విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ట్రంప్ కొత్తదారులు వెతుకుతున్నారు. ఈ క�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో భారీయెత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన తొలిరోజు ఇరాన్లోని మినాబ్లో ఉన్న ఓ ఎలిమెంటరీ పాఠశాలపై బాంబు దాడ�
తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అందజేయడం పట్ల విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
Iran Protests | నిరసనకారులను ఇరాన్ హతమారిస్తే చాలా కఠినమైన చర్యలను అమెరికా తీసుకుంటుందని ట్రంప్ మంగళవారం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే చాలా తీవ్రమైన పరిణామాలను మీరు చూస�
పాకిస్థాన్, చైనా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా, ఉత్తర కొరియా కూడా తమ అణ్వస్ర్తాలను పరీక్షించుకుంటున్నాయని తెలిపారు. అణు బాంబులు కలిగి ఉన్న దేశాల
అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్ భారత్లో పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించనుంది. సుమారు 10 శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపనున్నట్టు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఖండన రా�
రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరును ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ట్రంప్ గట్టిగా నిర్ణయించారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకునేంత వరకు రష్యాపై పెద్దయెత్తున ఆంక్షలు, సుంకాలు విధిస్తామంటూ శుక్రవారం ఆ దేశ అధ్య