ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయ
పశ్చిమాసియాలో నాలుగో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. దాడులు, ప్రతి దాడులతో అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుక
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చాలామంది భారత విద్యార్థులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ దేశంలోని మన దౌత్య కార్యాలయం మంగళవారం తెలిపింది.
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తన గొప్ప స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్కు అండగా నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
ఇరాన్పై భారీ సైనిక చర్యను అమెరికా చేపట్టిన కొన్ని గంటల తర్వాత నిర్వహించిన ఓ సర్వే ప్రకారం అమెరికన్ ప్రజల్లో పావు వంతు మంది మాత్రమే ఈ దాడులను సమర్థించారు. రాయ్టర్స్ ఇప్సోస్ ఆధ్వర్యంలో శనివారం ప్రార�
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత భారత్ ఎట్టకేలకు స్పందించింది. గల్ఫ్ ప్రాంతమంతా డ్రోన్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న వేళ మంగళవారం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు �
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష యుద్ధానికి తాను సిద్ధమని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు ప్రకటించడంతో మంగళవారం దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయె�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైన తరుణంలో యూఏఈలో చిక్కుకొన్న భారతీ యులు ఎట్టకేలకు మంగళ వారం స్వదేశానికి చేరుకున్నారు. ఇందు కోసం తమ విమానాలను చేరుకునేందుకు ఆరు గంటలపాటు ఒమన్కు రోడ్డుమార్గంల�