ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పండిట్, పీఈటీలను అప్గ్రెడేషన్ చేస్తామని చెప్పింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆదివారంతో ముగియడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీలో �
ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని భాషా పండితుల అప్గ్రేడేషన్ (పదోన్నతుల) షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ-టీఎస్�
కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. వీటి అప్గ్రేడేషన్ కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి కేంద్ర అధికారులకు లేఖలు �
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు