శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9:56 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసు�
వేకువజామున ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాగడానికి నీళ్లు అడగగా.. గుడ్డిగా నమ్మిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగానే .. ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చో
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�
రైల్వే అధికారినంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి డోర్నకల్కు చెందిన ఓ సెల్పాయింట్ వ్యాపారి మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్లోని పద్మావతి సెల్ పాయింట్ వ్యాపారి అభిషేక్ జైన్కు గతేడాది డిసెం
నగదు ఇస్తానని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి 50 వేలు ఫోన్పే చేసి ఓ మహిళ మోసపోయింది. బాధితురాలి కథనం మేరకు.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలోని శ్రీనివాస కిరాణా దుకాణానికి గుర్తు తెలియని వ్యక్త�
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి బెదిరించారు. గురువారం ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. షారుఖ్ �
కేరళ రాష్ట్రంలోని కోజికొడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో కొంత కాలంగా చికిత్స పొందుతూ పూర్తిగా కొలుకున్న వ్యక్తి కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధి వ్యక్తిగా అక్కడి పోలీసులు గుర�
బోయినపల్లి వినోద్ కుమార్ | రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల దవాఖానకు తరలించి తను ఉదారత�
మారేడ్పల్లి, ఏప్రిల్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం- 2లో సోమవారం సాయం�