అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
‘నోరు మూసుకోండి.. లేదంటే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మీ ఇంటికి వస్తుంది’.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. సాక్షాత్తూ నిండు పార్లమెంటులో విపక్ష సభ్యులను మంత్రి బెదిరించిన తీ�
ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు.
మనం ఏది అడిగినా నో డాటా అవైలేబుల్ అని సమాధానం ఇచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. ఇప్పుడు మీడియాను చూసి పరుగులు పెడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. రెజ్లర్ల అంశంపై స�
రెజ్లర్ల ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వచ్చిన �
న్యూఢిల్లీ, జూలై 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి గూండాలతో పోల్చారు. విలేకరులతో మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయ�