కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో.. | దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తె�
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో రోగుల అడ్మిట్కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగులను ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్య
వ్యాక్సినేషన్ @ 111 డేస్.. 16.49 కోట్ల డోసుల పంపిణీ | మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం కొవిన్లో రిజిస్ట్రేషన్కు ఇకపై నాలుగు సంఖ్యల సెక్యూరిటీ కోడ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ కోసం cowin.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకున్న కొందరికి వ్�
రాష్ట్రాల వద్ద 89లక్షల డోసులు : ఆరోగ్య మంత్రిత్వశాఖ | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ | దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమ�
మూడో విడుతలో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం | దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. మూడో విడుత పంపిణీ ఈ నెల 1న ప్రారంభం కాగా.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే.