దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
రాష్ట్రాలకు 22.77 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా : కేంద్రం | ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు | శంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Vaccination @ 126 Day's.. 19.32 కోట్ల డోసుల పంపిణీ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.32కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని కుదిపేసింది. వైరస్ ధాటికి జనం అతలాకుతలం అయ్యారు. మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ.. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొన్ని కొన్ని రాష్ట్�
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది మృత్యువాత | దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ వైరస్ పాజిటివిటీ రేటు 14.10 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతో
మోదీ ప్రభుత్వం నిద్ర లేవాలి : రాహుల్ గాంధీ | కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.
దేశంలో కరోనా మరణ మృందగం.. 24గంటల్లో 4,329 మంది మృతి | దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయిని వీటికి తోడు మరో మూడు రోజుల్లో 51 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు అందుకోనున్నట�
దేశంలో 3.11లక్షల కేసులు.. 4వేలకుపైగా మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.