మూడో విడుత టీకా కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు | దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు | కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రాలకు ఉచితంగానే టీకా సరఫరా | రోనా వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాల