వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కరోనా కేసులు | దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటిం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రా�