హ్యూమన్ మెటాన్యుమోనియా(హెచ్ఎంపీవీ)తో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం దేశ ప్రజలకు భరోసా ఇచ్చింది. చైనాలో పరిస్థితి అసాధార�
Medical Colleges | యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించి�
టెస్టులు చేయకుండానే ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ) ఇంజెక్షన్ను మార్కెట్లో తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు ఇచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆధ్వర్యంలోని ల్యాబుల్లో స�
దేశంలో గురువారం 12,591 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్యలో 2 వేల పెరుగుదల కనిపించింది.
Rising temperature | దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.