యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మ�
UPI Rules | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లో (UPI) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1 నుంచి ఎన్పీసీఐ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.
ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరాఫ్గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్లుతున్నది. నగరవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థా�
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీదారుల కోసం బీమా-ఏఎస్బీఏ (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పేరిట ఓ సరికొత్త ప్రీమియంల చెల్లింపు విధానాన్ని పరిచయం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్
దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ జోరుగా సాగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత నెల డిసెంబర్లో 8 శాతం ఎగిసి 1,673 కోట్లుగా నమోదయ్యాయి.
దేశంలోని యూజర్లందరికీ ఇకపై వాట్సాప్ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ పేను తన యూపీఐ యూజర్లందరికీ విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అనుమతించి
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పటికే పేమెంట్ ఫీచర్ను ఇండియన్ యూజర్స్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. తాజాగా పేమెంట్ ఫీచర్లో కొన్ని మార్పులు చేసింది. పేమంట్ ఆప్షన్స్లో కొన్ని అప్డే