Rajnath Singh | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఇటీవలే వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attacks) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆందోళన వ్యక్తం చేశారు.
Acharya Pramod: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు విపక్ష నేతలు దూరంగా ఉండటం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.
MLA Palla Rajeshwar reddy | శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్ల సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy ) ఆర�
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాట (Stampede) తన హృదయాన్ని కలచివేసిందని (Heartbroken) ప్రముఖ గాయని నిఖిత గాంధీ (Nikhita Gandhi) అన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ హృదయ విధారక ఘటన పట్ల సంతాపం వ్యక్తంచేశా
అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. అగ్నిపథ్ను తక్షణమే రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ వ్య�