జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండకాలం పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. �
భూమిపై సముద్ర, మంచినీటి వనరుల్లో ఆక్సిజన్ తగ్గిపోతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది భూమిపై ఉన్న ప్రాణులకు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
కరీంనగర్ జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలతో పాతాళానికెళ్తున్న గంగమ్మ తిరుగు పయనమైంది. ఈసారి ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్ల�
అల్పపీడనంతో మూడ్రోజులపాటు కురిసిన వర్షం అరు మండలాలను అతలాకుతలం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం కురిసింది. మూడ్రోజుల్లో 1,314.7 మిల్లీమీటర్ల వర్షపాతం న�
రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమ�
వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నది. సాగునీటి లభ్యత పెంచి చివరి ఎకరాకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వాగులు