నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా డీఆర్సీ సమావేశంలో పలు సమస్యలను ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గ�
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులు బాధ్యతతో, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన సిబ్బందికి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టర�
విశ్వ విద్యాయాల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు చేర్చే విధంగా ప్రతి శాస్త్రవేత్త చర్యలు తీసుకోవాలని, దాంతో 25శాతానికిపైగా విస్తరణ సేవలు అందుబాటులోకి వచ్చి సత్ఫలితాలు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ�
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.