Crime News | శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం వంశధార నదిలో స్నేహితులు స్నానానికి వెళ్లిన వీరిలో కృష్ణచైతన్య(22) , దేవిప్రసాద్ (23) అనే ఇద్దరు యువకులు ఈత రాక నీటిలో మునిగిపోయారు.
ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యం గా నడిపి రెండు ప్రాణాలను బలిగొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. పామిరెడ్డిపల్లికి చెందిన బో య అశోక్ (23), బోయ చందు(23) ముందరితండా ను
Road Accident | సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న యువకులు ఇద్దరు రోడ్డు ప్రమాదం (Road Accident ) లో దుర్మరణం చెందడం ఇరువురి కుటుంబాల్లో విషాదం నింపింది.
Road Accident | అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్క