Tragedy | విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో చోటుచేసుకుంద�
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది