కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే తన ఇద్దరు బిడ్డలను పొట్టన బెట్టుకుంది. ఒకరిని నీటి సంపులో పడేయగా, మరొకరిని ఉరి వేసి చంపింది. రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన �
Tragedy | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మరణించారు.
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది.