ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్టీసీ పాసులు ఇచ్చేందుకు నగరంలో 40 కేంద్రాలు ఏర్పాటు సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభు త్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజ
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అర్థికాంశాలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్ఫెషల్ చీఫ
మారేడ్పల్లి, ఆగస్టు 19: టీఎస్ ఆర్టీసీ ఎయిర్ పోర్టుకు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు తన లగేజీ బ్యాగ్ను మరచిపోయింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వివరాలను త�
మెహిదీపట్నం : హిదీపట్నం ఆర్టీసీ డిపోలో గురువారం ప్రమాదరహిత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జి.వి.సూర్యనారాయణ, సీఐ బి.కృష్ణారెడ్డి,ఎంఎఫ్ ఎం,ఎ,రహమాన్లు పాల్గొని సిబ్బందితో ప్రమాద
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికే పరిమితమైన హోం డెలివరీ సేవలను జిల్లాలకు కూడా విస్తరిస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వ
ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ముందుకు జేబీఎస్లో ప్రచార రథాన్ని ప్రారంభించిన ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు సిటీబ్యూరో, మారేడ్పల్లి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సుల వల్ల కలిగే లాభా
సర్వర్ల నిర్వహణ పూర్తైన తర్వాత మళ్లీ పునరుద్ధరణ ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగం ఆధ్వర్యంలో సర్వర్ల నిర్వ
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) : నగర మహిళలకు ఇది ఊరటనిచ్చే అంశమే. మహిళా ప్రయాణికులకు రక్షణ చర్యల్లో భాగంగా మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. రాత్రి వేళలో వారు గమ్యస్థానానికి వెళ్లేందు�
హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్
నేటి నుంచి రోజంతా సిటీ బస్సులు ప్రతి రోజూ బస్సుల శానిటైజేషన్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఈడీ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేస్తూ
ఏడాది పూర్తిచేసుకొన్న టీఎస్ ఆర్టీసీ పార్సిల్ సేవలు 32 లక్షల పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరవేత సిబ్బందికి మంత్రి పువ్వాడ అభినందనలు హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): తక్కువ ధరల్లో సరుకు రవాణాచేస్తూ అతి