హైదరాబాద్ : ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే �
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్టీసీ కూడా కొవిడ్ కేర్ బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీలైతే బస్సులలో కొవిడ్ రోగులకు వసతి కల్పించడంతో పాటు ఆక్సిజన్ కూడా అందించే అవ
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో కరోనాను నియంత్రించడంపై ఆర్టీసీ అధికారులు కూడా దృష్టి సారించారు. దీని కోసం ప్రతి డిపో పరిధిలోని తిరిగే ప్రతి సిటీ బస్సును �
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి
గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సులలో క్యాష్ లెస్ టిక్కెట్ విధానం తీసుకురావడానికి జీహెచ్ఎంసీ జోన్ అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా కొవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా క్య
ప్రయాణికుడికి మాస్కు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు మహమ్మారి బారి�
కరోనా సెకండ్ వేవ్ వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్సీలో ఆర్టీసీ సిబ్బంది కోసం కొవిడ్ టీకా సెంటర్ను ఆర్టీసీ ఎ
తెలంగాణలో టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సర్వీస్ను మరింతగా విస్తరిస్తామంటున్న ఆర్టీసీ మేనేజర్లు మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 9 : ప్రైవేటు ట్రాన్స్పోటుకు దీటుగా విని�
33 జిల్లా కేంద్రాలు.. 30 పార్సిల్ కేంద్రాలు వారంలో మొదలు.. డోర్ డెలివరీకి చర్యలు త్వరలో మండల స్థాయికి సేవల విస్తరణ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కార్గో రంగంలోకి ప్రవేశించిన రాష్ట్ర రోడ్�
ప్రతి బస్సు శానిటైజేషన్.. డిపోల్లో ప్రత్యేక బృందాలు ప్రయాణికులకు కొవిడ్ నిబంధనలపై అవగాహన అన్ని చర్యలు చేపట్టిన ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, కరోనా వ్యాప్తి నేపథ్యంల
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆర్టీసీ కార్గో కేంద్రం మన పంటలకు విదేశాల్లో డిమాండ్ ఉత్పత్తుల ఎగుమతికి చక్కటి అవకాశం రైతులకు భారీగా తగ్గనున్న రవాణా చార్జీలు మన రైతులు పండించిన చాలా పంటలకు విదేశాల్లో మంచి డి
హయత్నగర్, ఏప్రిల్ 1: నష్టాల బారిన పడిన ఆర్టీసీ సంస్థను గట్టేక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చేందుకు కార్గ�