టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఎంజీబీఎస్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శర్మతో కలిసి పరిశీలించిన డీఎంహెచ్వో సుల్తాన్బజార్, మే 30: నిరంతరం ప్రజలతో కలిసి ఉండే ఆర్టీసీ ఉద్యోగులందరూ కొవిడ్ టీకాలు తీసుకో�
నేటి నుంచి పలు డిపోలలో వ్యాక్సినేషన్ షురూ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో 7,900 మందికి ప్రయోజనం మొత్తం పద్నాలుగు కేంద్రాలలో వ్యాక్సిన్ ఏర్పాట్లు సిద్ధం సిటీబ్యూరో/మేడ్చల్, మే 29(నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో పని చ�
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : నాలుగు గంటల సేపు ప్రయాణంలోనూ నగర ఆర్టీసీకి స్వల్పంగా ఆదాయం పెరిగింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 వరకు సిటీలో ఒక్క ట్రిపు మాత్రమే బస్సులను నడుపుతున్నారు. దీని వల్ల రోజుకు రూ. 25 ల
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : నిరుపయోగంగా ఉన్న వజ్ర బస్సులను అంబులెన్సులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ విషయమై వైద్యాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాటికి ఫిట్నెస్ టె
సుల్తాన్బజార్, మే 20 : లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఎంజీబీఎస్లో ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించారు.. రాష్ట్రంలోని వివిధ జిల్ల�
లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యం కోసం బస్పాస్ కౌంటర్లను తెరిచే ఉంచనున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధి లోని అన్ని రూట్లలో సిటీ బస్సులను తిప్పుతున్నారు. అలాగే ప్
లాక్డౌన్లో అత్యవసర సేవలకు ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి. కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి అత్యవసర సేవలకు బస్సులను ఉదయం 6 నుంచి రాత్రి 7.30గంటల వరకు నడుపుతున్నారు. ఈసీఐఎల్ నుంచి అఫ్జల్గంజ్ ఉస్మానియా ద
లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6గంటలకు సిటీ బస్సులు రోడ్డెక్కాయి. తిరిగి 10గంటలకు డిపోలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 29డిపోల్లో 2,700 వరకు సిటీ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ 2,500 వరకు వివిధ మార్గాల్ల�
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాలకు అనుకూలంగానే సిటీ, జిల్లా బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు నడుస�
హైదరాబాద్ : ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే �
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్టీసీ కూడా కొవిడ్ కేర్ బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీలైతే బస్సులలో కొవిడ్ రోగులకు వసతి కల్పించడంతో పాటు ఆక్సిజన్ కూడా అందించే అవ