సంస్థకు కిలోమీటర్కు రూ.33.46 నష్టం 2020-21లో మొత్తం నష్టం 2వేల కోట్లపైనే డీజిల్ ధర లీటర్కు రూ.22.09 పెరుగుదల మహారాష్ట్ర ఆర్టీసీలో కిలోమీటర్కు 178పైసలు టీఎస్ఆర్టీసీలో 106 పైసలు చార్జీ వసూలు బడ్జెట్, బ్యాంకు గ్యారె
సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): సిటీ బస్సుల రాకపోకల గురించి ప్రయాణికులకు తెలియజేయడంతో పాటు, వారి నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు స్వీకరించడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. అందుకోసం తెలంగాణ ఆర
ముషీరాబాద్ : నష్టాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ని గాడీలో పెట్టెందుకు ఆర్టీసీ ఎండీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. తను పన
బాజిరెడ్డి గోవర్దన్ | టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భవన్లో బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్లోని బస్ భవన్లో ఏర్పాట్లుడిచ్పల్లి, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రమాణ స్వీకారం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ప్రయాణికులకు జీహెచ్ఎంసీ జోన్ అధికారులు శుభవార్త తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జోన్ పరిధిలో ఉన్న 207 ర
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 15: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం ఎంజీబీఎస్లో ఆకస్మికంగా పర్యటించారు. అంతకుముందు ఆయన తన వాహనంలో కాకుండా టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. బాధ్యతలు చేపట్టాక,
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృధ్ది పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్�
ఆర్టీసీ నూతన ఎండీ సజ్జనార్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించి, సంస్థకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ వీసీ సజ్�