సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ప్రయాణికులకు జీహెచ్ఎంసీ జోన్ అధికారులు శుభవార్త తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జోన్ పరిధిలో ఉన్న 207 ర
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 15: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం ఎంజీబీఎస్లో ఆకస్మికంగా పర్యటించారు. అంతకుముందు ఆయన తన వాహనంలో కాకుండా టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. బాధ్యతలు చేపట్టాక,
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృధ్ది పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్�
ఆర్టీసీ నూతన ఎండీ సజ్జనార్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించి, సంస్థకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ వీసీ సజ్�
TSRTC | తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచ
సజ్జనార్ | సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్ట
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్టీసీ పాసులు ఇచ్చేందుకు నగరంలో 40 కేంద్రాలు ఏర్పాటు సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభు త్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజ
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అర్థికాంశాలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్ఫెషల్ చీఫ
మారేడ్పల్లి, ఆగస్టు 19: టీఎస్ ఆర్టీసీ ఎయిర్ పోర్టుకు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు తన లగేజీ బ్యాగ్ను మరచిపోయింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వివరాలను త�
మెహిదీపట్నం : హిదీపట్నం ఆర్టీసీ డిపోలో గురువారం ప్రమాదరహిత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జి.వి.సూర్యనారాయణ, సీఐ బి.కృష్ణారెడ్డి,ఎంఎఫ్ ఎం,ఎ,రహమాన్లు పాల్గొని సిబ్బందితో ప్రమాద