తమ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 2,715 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధిక శాతం టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, పెన్షన్లు , డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్
ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వివిధ పార్టీలు, కష్టజీవుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. స్వరాష్ట్రంలో స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రి�
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు �
రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సోమవారం నిర్వహించిన రాత పరీక్ష సజావుగా ముగిసింది.