సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంత
రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో 2025 వరకు మూడు వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)చైర్మన్ వై సతీశ్రెడ్డి చెప్పారు.
విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు.
తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) రాష్ట్రంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల భవనాన్ని నిర్మించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు.
కొత్త పాలసీతో పెరిగిన పెట్టుబడులు వేలల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిసొస్తున్న స్నేహపూర్వక విధానాలు ఆకట్టుకుంటున్న మౌలిక వసతులు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవ�
జిల్లాకు వెయ్యి చొప్పున ఏర్పాటు 300 కోట్ల రుణం ఇవ్వనున్న స్త్రీనిధి త్వరలో టీఎస్రెడ్కో-స్త్రీనిధి ఒప్పందం హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్టాప్ యూనిట్ల�