AIADMK sacks 29 Leaders | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగడంతో ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధ
CM Vijay: సీఎం విజయ్కి లైన్ క్లియరైంది. బలపరీక్షలో నెగ్గారు. టీవీకే పార్టీకి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. విశ్వాస పరీక్ష తీర్మానంపై చర్చ సమయంలో అన్నాడీఎంకే చీలింది. ఇక ఓటింగ్లో పాల్గొనక
Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే రెండుగా చీలింది. ఓ వర్గం సీఎం విజయ్కు మద్దతు ఇచ్చింది. మరో వర్గం బలపరీక్ష తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇక డీఎంకే పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింద
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది
Nayab Singh Saini: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ.. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో.. అనూహ్య రీతిలో సైనీ సీ
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్కు అనుకూలంగా ఓటు వేశార
ముంబై: ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు’ అవుతాయన్న సామెతకు మహారాష్ట్ర రాజకీయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వారసుడిగా, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై అనర్హత �
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్
కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు
చండీగఢ్: మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అ�