ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకులు శుక్రవారం రాత్రి దౌర్జన్యకాండకు దిగారు. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు రావడంతో పెను మ�
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండవ వార్డు మార్కండేయ ఆలయ లైన్ అర్జున్నగర్
సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం సదాశివనగర్ మండల పరిషత్ కో- ఆ�
60 లక్షల సభ్యులతో అజేయశక్తిగా టీఆర్ఎస్ మనందరి కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మీ యోగక్షేమాలు ప్రధానకార్యదర్శుల బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ 80 మంది కార్యకర్తల కుటుంబీకుల
మంత్రి సత్యవతి రాథోడ్ | కార్యకర్తలందరికీ బీమా కల్పించి వారి కుటుంబాల్లో టీఆర్ఎస్ పార్టీ భరోసా నింపిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�
వరంగల్ : టీఆర్ఎస్ను విజయపథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని.. అటువంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హన్మకొండ ఎస్వీ �