శంషాబాద్, అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని జీవ శ్రీరామనగరంలో (చినజీయర్ ఆశ్రమం) మూడురోజులపాటు జరుగనున్న 2వ ప్రపంచ కూచిపూడి నృత్య మహోత్సవాలను శుక్రవారం త్రిదండి చినజ�
భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బ�
సైదాబాద్ : గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అయ్యప్పసేవా సమితి ప్రతినిధి బాలకృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం సైదాబాద్లో ఏర్పాటు చేసిన వ�
రవీంద్రభారతి/సుల్తాన్బజార్, ఆగస్టు 9: సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్ చరిత్ర గ్రంథకర్త ఎస్ఎన్రావు రచించిన ఫేమస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ-2020 పుస్తకాన్ని సోమవారం భాస్కర ఆడిటోరియంలో త్రిదండి చిన్నజీయర�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : ప్రకృతితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని త్రిదండి చినజీయర్స్వామి అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని వికాసతరంగిని అ�
సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రతి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్
శంషాబాద్, మే 20: దివ్యసాకేత పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణ, వేదపండితుల సమక్షంలో గురువారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, వి�
త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలోదివ్యసాకేత నగరంలో నిర్వహణ శంషాబాద్, మే 1: కరోనా మహమ్మారి నుంచి దేశం, రాష్ర్టాన్ని కాపాడాలని కోరుతూ పరమేష్టి యాగం నిర్వహించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండ�
శంషాబాద్, ఏప్రిల్ 18: త్రిదండి చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిసినవి. ఈ నెల 15న జీయర్ స్వామి వారు ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ పరిధిల�