ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుత�
గిరిజన గ్రామాల్లో గిరిజన రైతుల జీవనోపాధి మార్గాల పెంపునకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం �
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తాండాలోని జగదాంబ ద