ఏజెన్సీలోని మారుమూలన ఉన్న ప్రతి గిరిజన పల్లెకు వైద్య సేవలు అందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనున్న ఆ గిరిజన గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నది. గతంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేసినా..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగం మండలంలోని ఖర్జీ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ గిరిజన గ్రామం మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నది. ట్రాన్స్ఫార్మర్ పాడైపోగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అడవిబిడ్డలు నానా
గిరిజన పల్లెకు చేరిన సర్కారు వైద్యం ఆదిలాబాద్ టౌన్, మే 24: తెలంగాణ సర్కారు వైద్య విధానాలతో పీహెచ్సీలు, సర్కారు దవాఖానలు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. పీహెచ్సీల పరిధి సబ్సెంటర్ల ఏఎన్ఎంలు, సిబ్బంద�
కొమురంభీం ఆసిఫాబాద్ : తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కొమురంభీం ఆసఫిబాద్ జిల్లా వాంకిడి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోని మావోయిస్టు బాధిత కుగ్రామమైన కోలంగుడ నివాసితుల కోసం వాంకిడి పోలీసులు