గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయుట, జీఓ 64 అమలు నిలిపివేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్ వేతనాలు చె
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిల�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో సూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 67వ రాష్ట్రస్థాయి ఖోఖో ప�
రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటాలని ఐటీడీఏ పీవో అంకిత్ క్రీడాకారులను కోరారు. ఏటూరునాగారంలోని కుమ్రంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే గిరిజన పాఠశాలల జోనల్ స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమ�
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్బా విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయా చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేయగా, అవి పనిచేయకపోవడంతో చేతి పంపులు, నీటి ట్యాంకులను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్�
గిరిజన ప్రాంతాల్లోని అడవిబిడ్డలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు గిరిజన బిడ్డలు ము�
ఖమ్మం : కొద్ది రోజుల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తెరిచే అవకాశం ఉందని, గ్రామ పంచాయితీల సహకారంతో అన్నిపాఠశాలలను శానిటైజ్ చేయించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూ
హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక�