హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం నీరుగారిపోయేలా ఉంది. ఒ�
రవాణా రంగంలో భారత్ సరికొత్త విప్లవాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. అందుకోసం తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను సిద్ధం చేసుకున్నది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐ�
హైదరాబాద్ మహా నగర పరిధిలో సగటు నగరవాసి నిత్యం ఎదుర్కొనేది... ట్రాఫిక్ సమస్య. ఇల్లు దాటి బండి స్టార్ట్ చేశాడంటే ఏ జంక్షన్లో ఎంతసేపు పడిగాపులు కాయాలో కూడా తెలియని విషమ పరిస్థితి.
మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలకు మానుకోట జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లను, పంటలను ఊడ్చుకెళ్లి నిండాముంచడంతో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం వరకు వాన తగ్గి�
జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు వర్షాకాలమంటేనే వణుకు. వాగులు.. వంకలు ఉప్పొంగి బాహ్యప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతాయనేది వారి భయం. ఒక్కసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే.
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ సమీపంలో నుంచి బైపాస్ రోడ్డు వేశారు.