పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్(హైదరాబాద్) అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. ఆర్టీవో, ఎంవీఐ కార్యాయాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైస�
గజ్వేల్లో వాహనదారులకు ఆర్టీఏ అధికారుల సేవలు రెండు రోజులకే పరిమితమయ్యాయి. వారంలో మంగళ, శుక్రవారాల్లో గజ్వేల్లో ఎంవీఐ అందుబాటులో ఉంటున్నారు. మిగతా రోజుల్లో వాహనదారులకు ఎలాంటి పనులున్నా సిద్దిపేటలోని �
వాహనదారులకు మరింత మెరుగైన సేవలందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆదేశించారు.
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణ శాఖాధికారి లెక్కల కిష్టయ్య సూచించారు. మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రం లో వాహన పరిశీలన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ చించోలి (బీ) గ్రామ సమీపంలో