రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్�
రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏండ్లుగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి రెగ్యులరైన 3,750 మంది అధ్యాపకులకు ప్రస్తుత బదిలీల్లో తీరని అన్యాయం జరుగుతున్నది.
ఇటీవల బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేస్తామని, పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామని, బదిలీల అప్పీళ్లను పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చినట్లు ఉపాధ్యా�
నిరుడు అక్టోబర్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయలేదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారిని రిలీవ్ చేయాలని, మల్టీ జోన్-2లోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టాలని ఉప�
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ముందుగా, ఈ బదిలీలపై ఉన్న స్టేను వెకేట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు.