ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ (పీఆర్ఎల్ఐలో భాగంగా) మొదటి లిఫ్ట్ వద్ద నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన 400/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్
రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. సోమవారం వేములవాడ రాజన్నను ఆయన దర్శించుకున్నారు.
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర సేవల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించాయి. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్�
రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు
హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగ
హైదరాబాద్ : దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణ మాత్రం విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతుందని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని విద్య�