ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
CBI: మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై ఇవాళ సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్కు చేరుకున్న సీబీఐ ఆఫీసర్లు.. ఇంక�
ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ కుట్ర కోణంతో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ట్యాంప
గ్రీస్లో (Greece) రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు (Train crash) ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి థెస్సాలే (Thessaly)-లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు (passenger train), గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి.
అనారోగ్య సమస్యలతో ఓ జీడబ్ల్యూఎంసీ రిటైర్డ్ శానిటేషన్ జవాన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ�
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచ