క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్ద