వర్షాకాలంలో పారిశుద్ధ్య సమస్య, దోమల బెడద అనేవి ఏటా వేధిస్తూనే ఉంటాయి. ఇవి అంతిమంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయి. సకాలంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడితే వీటిని అదుపులో ఉంచవచ్చు.
Israel Vs Hamas | ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న వైరం మరింత ముదిరింది. (Israel Vs Hamas) పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్ మిలిటెంట్లు పలు వాహనాల్లో ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్ల
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�
పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనా�
మండలంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 100 కుక్కలు ఉన్నాయి.
నేడు పట్టణాలు, నగరాలలో టీవీ ప్రసారాలతో సమానంగా ఓటీటీ వేదికలు ఆదరణ పొందుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి ప్రవేశించి ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
లాభాలు తెస్తున్న సిటీ మినీ పల్లె వెలుగు బస్సులు ఖమ్మం పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు సంస్థకు రోజుకు లక్ష వరకు ఆదాయం మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తాం: మంత్రి పువ్వాడ హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీ�
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�