టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ 19వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీకి సెట్స్ పైకి వెళ్లే టైం ఫిక్సయింది. జులై 12 నుంచ
బాలీవుడ్లో మహిళా ప్రధాన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ అగ్రనాయికల రేసులోకి అడుగుపెట్టింది ఢిల్లీ సొగసరి తాప్సీ. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ సుందరి రెండేళ్ల విరామం తర్వాత తెల�
తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు ప్రతీ రోజు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఉంటుంది తమన్నా. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ మిల్కీ బ్యూటీ కొన్ని వారాల క్రితం క్వారంటైన్ స్టోరీలను షేర్ చేసింది.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రియ సరన్. ఒకప్పుడు ఈమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది శ్రియ.
విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కూడా కన్నేసాడు. ఈయన సినిమాలు ఇక్కడ కూడా బాగానే ఆడుతున్నాయి. పైగా స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది
తెలుగులో ఓటిటి మొదలు పెడితే ఎక్కడ నడుస్తుంది.. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే నష్టాలు తప్పవు.. అందుకే నేను ఓటిటి సంస్థలకు దూరంగా ఉంటున్నాను అంటూ సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు కూడా కామెంట్ చేసారు.