‘కెరీర్ ప్రారంభం నుండి నేను భిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాను. కథకు నేను సరిపోతానని భావించిన సినిమాలే చేస్తూ వచ్చాను. భవిష్యత్లో కూడా వైవిధ్యమైన సినిమాలే చేస్తాను. రెగ్యులర్ పాత్రల్లో కూడా ఛాలె�
ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గు�
తెలుగు ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 900 సినిమాల్లో నటించాడు ఈయన.
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని చాలామంది స్టార్ హీరోలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు.
కరాటే కళ్యాణి | ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించాడు. ఈయన ఎనౌన్స్ చేసిన అనంతరం వెంటవెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ తాము కూడా అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రక�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో రెండోసారి తన ప్రతాపాన్ని చూపించడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమా ఏక్ మినీ కథ. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని ఒక బోల్డ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, జీవితారాజశేఖర్, మంచు విష్ణు, హేమ నిలిచారు.
లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. వివిధ నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెడుతున్నాయి.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది.
సూపర్స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా టైటిల
రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సి�
టాలీవుడ్ సీనియర్ హీరో నరేశ్ పండ్ల వ్యాపారిగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్న నరేశ్ రైతుగా మారి తన వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.