ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రార�
తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హను-మాన్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్నివ్వగా, జెమిని క�
చిరంజీవి కెరీర్లో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమాపై ఇప్పుడు చాలా కన్ప్యూజన్స్ వస్తున్నాయి. సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే దర్శకుల విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి
నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. ఈ సినిమా చివరి షెడ్యూల�
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్పీ మ్యూజిక్’ పేరుతో సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్బాబు మాట్లా�