అల్లరి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేశ్ గా మారిపోయాడు. ఈ ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
పూనమ్ బజ్వా..నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్ డేట్తో నెటిజన్లలో జోష్ నింపుతుంది. ఈ భామ ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వరద వస్తూనే ఉంటుంది.
విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం నారప్ప. తమిళ సూపర్ హిట్ చిత్రం అసురన్ కు రీమేక్గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.
ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కార�
శర్వానంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నే శ్రీకారం అంటూ వచ్చిన ఈయన.. త్వరలోనే మహా సముద్రం సినిమాతో రానున్నాడు. ఇప్పుడు తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు.
టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందా..? ఇపుడు దీనిపై ఫిలింనగర్ లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఆ కాంబో ఏంటనుకుంటున్నారా..?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ దర్శకుడు ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా అందరూ ఒకటే పేరు చెప్తారు. అదే శేఖర్ కమ్ముల.. 20 సంవత్సరాలుగా ఈయన తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అనడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంది కదా..తన సినిమాలు తను చేసుకుంటూ తన బ్రతుకు తాను బతికే ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా..!