హన్సిక కథానాయికగా నటించిన యాభయ్యవ చిత్రం ‘మహా’. జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు కీలక పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ను కథానాయకుడు శివకార్తికేయన్ విడుదలచేశారు. ఈ టీజర�
సినీరంగంలో పదహారేళ్లుగా ప్రయాణాన్ని సాగిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో తనదైన అభినయంతో మెప్పిస్తోంది. అగ్ర కథానాయికగా ఈ ప్రయాణం తనకెంతగానో సంతృప�
శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. డి.ఎస్.బి దర్శకుడు. ఎస్.పి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను నిర్మాత సురేష్ కొండేటి ఇటీవల విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘వైద్యుల గొప
కార్తిక్రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన పాత్రల్లో తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక�
రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడం చూసి అసహనం వ్యక్తం చేశాడు. ఈయన చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంత ప్యాచ్ మినహా పూర్తయింది.
Adivi sesh | ముందు నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు అడవి శేష్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అది హిట్ అనే నమ్మకానికి వచ్చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతకాలంగా ఆర్ఆర్ఆర్ షూట్తో బిజీగా ఉన్న తారక్..రెండు పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తవడంతో రి
సినీ పరిశ్రమలో వారసుల టాపిక్ కొత్తేమి కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమల్లో సాధారణంగానే వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది.
కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ 35 సంవత్సరాలు దాటినా కూడా తన అందంతో అద్భుతాలు చేస్తుంది. ఈ వయస్సులోను ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కాజల్ జోరు చూసి కుర్ర హీరోయిన్స్ షాక్ అవుతున్నారు. అయితే కా�