కరోనా దెబ్బకు సినిమాల విడుదల తేదీలు అన్నీ మారిపోయాయి. ఏకంగా మార్చ్ నుంచి మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సినిమాలను విడుదల చేయాలని ముందుగానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు నిర్మాతలు.
టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నందమూరి కల్యాణ్ రామ్ లీడ్ రోల్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 4.05 గంటలకు �
టాలీవుడ్ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని అంటోంది అందాల భామ హన్సిక. దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి..ఈ �
టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి మంచి బేకింగ్ స్కిల్స్ (వంటకాల తయారీ) ఉన్న పర్సన్ అని తెలిసిందే. ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తు�
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
కుటుంబంలో ఇద్దరు ఒకేసారి కరోనాతో మరణించడంతో కవితను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అటు కొడుకు మరణం మరిచిపోకముందే భర్త కూడా దూరం కావడంతో కవిత ఒంటరి అయిపోయారు.
శంకర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. పైగా తమ సినిమా పూర్తి చేసే వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని మద్రాస�
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
అగ్ర కథానాయిక అనుష్క వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ పంథాకు భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్న ఆమె తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మ�