టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి మంచి బేకింగ్ స్కిల్స్ (వంటకాల తయారీ) ఉన్న పర్సన్ అని తెలిసిందే. ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తు�
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
కుటుంబంలో ఇద్దరు ఒకేసారి కరోనాతో మరణించడంతో కవితను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అటు కొడుకు మరణం మరిచిపోకముందే భర్త కూడా దూరం కావడంతో కవిత ఒంటరి అయిపోయారు.
శంకర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. పైగా తమ సినిమా పూర్తి చేసే వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని మద్రాస�
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
అగ్ర కథానాయిక అనుష్క వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ పంథాకు భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్న ఆమె తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మ�
హన్సిక కథానాయికగా నటించిన యాభయ్యవ చిత్రం ‘మహా’. జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు కీలక పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ను కథానాయకుడు శివకార్తికేయన్ విడుదలచేశారు. ఈ టీజర�
సినీరంగంలో పదహారేళ్లుగా ప్రయాణాన్ని సాగిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో తనదైన అభినయంతో మెప్పిస్తోంది. అగ్ర కథానాయికగా ఈ ప్రయాణం తనకెంతగానో సంతృప�
శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. డి.ఎస్.బి దర్శకుడు. ఎస్.పి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను నిర్మాత సురేష్ కొండేటి ఇటీవల విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘వైద్యుల గొప
కార్తిక్రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన పాత్రల్లో తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక�
రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడం చూసి అసహనం వ్యక్తం చేశాడు. ఈయన చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంత ప్యాచ్ మినహా పూర్తయింది.