బాహుబలి(Baahubali) సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు,
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్- నమ్రతలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్ అని చెప్పవచ్చు. ఆ జంటని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు. అయితే సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలత�
టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతోనే అలరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవ�
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలాంటి గొడవలు లేకుండా ఎమోషనల్గా సాగింది. ఒకరికొకరు త్యాగాలు చేయడం, ఇంటి నుండి వచ్చిన లెటర్స్ చదివి భావోద్వేగానికి గురి కావడం వంటివి జరిగాయి. అయితే నామినేషన్ ప్ర�
నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూంలోకి సిరి, అనీ మాస్టర్లు వెళ్లగా వారికి కాజల్, షణ్ముఖ్ లెటర్స్ అందాయి. ఇందులో కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంప�
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరికి ఇంటి నుండి లెటర్స్ రాగా, ఒకరు లేఖను పొందుకునే అవకాశం ఉండగా, మరొకరు వదులుకోవాల్సి వచ్చింది. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) గత కొద్ది రోజులుగా గని షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి తన తండ్రి నాగబాబుని తీసుకొని దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క�
బిగ్ బాస్(Bigg Boss) తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఈ షోకి రాకముందు కనీసం వారెవరో కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టాక వారి రాతే మారింది. స్టార్ సెలబ్రి
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొ�
ఆదివారం భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్ల్లో పాక్పై ఇండియాదే ప�
ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చిత�
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) , జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్క�
ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కుల
సన్ డే ఫన్ డే .. బిగ్ బాస్ హౌజ్లో నాగార్జున ఆ రోజు వెరైటీ ఆటలు ఆడిస్తూ ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటారు. తాజా ఎపిసోడ్లో మొదటి టాస్క్లో పట్టుకోండి చూద్దాం అనే ఆటను ఇచ్చాడు. ఈ టాస్క్లో హౌజ్ మేట్స్ రింగ్లో