రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన
తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్లో అసమ్మతి సెగ మరింత రాజుకుంటున్నది. ఉద్యోగ సంఘంలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఏండ్లుగా పాతుకుపోయి, అంతా తామై నడిపిస్తున్న వారిపై తీవ్ర వ్య�
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్టీవో) ఎన్నికల వ్యవహారం వివాదానికి దారితీస్తున్నది. యూనియన్ బై-లా నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్స్కు వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్కు టీజీవో, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, టీఎన్జీవోస్�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్