పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో మండల స్థాయి టీఎల్ ఎం మేళ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర�
జిల్లాలోని పలు పాఠశాలల్లో గురువారం నిర్వహించిన టీఎంఎల్మేళాలు ఆకట్టుకున్నాయి. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను నిర్వహించారు.
టీఎల్ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెండురోజుల మండల స్థాయి టీఎల్
సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక బసవ సేవా సదన్లో టీచింగ్, లెర్న
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల స్థాయి టీఎల్ఎం మేళా జరిగింది.