తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. శిలాతోరణం వద్ద డ్రోన్ భక్తులకు కనిపించింది. భక్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విదేశీయుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చ�
తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గద�