తమ పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారనే తల్లిదండ్రులు భావిస్తుంటే..శిథిలమైన ఆ హాస్టల్లో ఉండలేమంటున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో ఉండే 100 మంది నిరు�
పదో తరగతి పూర్తైతే చాలు పట్ణణాలు, నగరాలకు గ్రామాల్లోని విద్యార్థులు పయనం కావాల్సిందే. అపుడే ఇంటర్, ఇతర ఉన్నత విద్య అందేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్థానికంగానే ఇంటర్మీడియేట్ కోర్సులు అందుబాటులో�
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం
ఎంపీటీసీ | హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం క�