నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీ�
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్ క
మెట్రో రైలు | రాజధాని హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ర�
ఏపీ| పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్�
కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వన
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల
బ్యాంకుల పనివేళల్లో మార్పు | కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మ�