Konaseema | ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్నది.
Man Tries To Crush Three Children | ఒకరితో వ్యక్తిగత విరోధం నేపథ్యంలో ముగ్గురు పిల్లలను కారుతో తొక్కి చంపేందుకు (Man Tries To Crush Three Children Under Car) ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీ�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.